Saturday, October 23, 2010

క్రీములతో జరభద్రం

క్రీములతో జరభద్రం 

చర్మాని తెల్లబరిచే క్రీములు (స్కిన్ లైట్ నింగ్) మితిమీరి వాడితే హైపర్ టెన్షన్ ను పెంచుతాయని కాలక్రమంలో చర్మానికి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.వైట్ నింగ్ క్రీములు తయారీలో వాడే కొన్ని రకాల స్టీరాయీడులు,మెర్కురీ వంటివి కాలక్రమంలో నరాల వ్యవస్తను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.హైడ్రోక్వినైన్ వంటి రసాయనాలున్న క్రీ ములను డాక్టర్ ల పర్యవేక్షణలో వదలి తప్ప,ఇష్టం వచినట్టు వాడితే అనేక రకాల శాశ్వత దుష్పలితాలు కలుగుతాయంటున్నారు.

No comments:

Post a Comment